Putha Yarram Reddy ద్వారా సెప్టెంబర్ 28, 2009 10:55:00 PM IST పై పోస్ట్ చేయబడింది
#
తిరుమల బ్రహ్మోత్సవాలలో సోమ వారం రాత్రి జరిగిన అశ్వవాహనంలో ఒక ఏనుగు బెదిరి పరుగులు పెట్టింది. ఈ ప్రమాడామ్లో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని తిరుమలలోని అశ్వని ఆసుపత్రికి తరలించారు.